వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముగ్గురు నక్సల్స్‌ హతం

By Staff
|
Google Oneindia TeluguNews

నిజామాబాద్‌: నిజామాబాద్‌ జిల్లాలో సోమవారం తెల్లవారుజామున జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు పీపుల్స్‌వార్‌ నక్సలైట్లు హతమయ్యారు. మరణించినవారిలో గెరిల్లా దళ కమాండర్‌తో పాటు ఒక మహిళా నక్సలైట్‌ ఉన్నారు.

పోలీసులకు, నక్సలైట్లకు మధ్య నిజామాద్‌ జిల్లా కమ్మరిపల్లి మండలం మానాల అటవీ ప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్‌ జరిగింది. మరణించిన నక్సలైట్లలో కరీంనగర్‌ జిల్లా జగిత్యాల లోకల్‌ గెరిల్లా దళ కమాండర్‌ భాస్కర్‌, మరో ఇద్దరు నక్సలైట్లు సంతోష్‌,స్వరూప ఉన్నారు. సంఘటనా స్థలం నుంచి పోలీసులు రెండు పిస్టళ్లుస్వాధీనం చేసుకున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X