వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ముగ్గురు నక్సల్స్ హతం
నిజామాబాద్:
నిజామాబాద్
జిల్లాలో
సోమవారం
తెల్లవారుజామున
జరిగిన
ఎన్కౌంటర్లో
ముగ్గురు
పీపుల్స్వార్
నక్సలైట్లు
హతమయ్యారు.
మరణించినవారిలో
గెరిల్లా
దళ
కమాండర్తో
పాటు
ఒక
మహిళా
నక్సలైట్
ఉన్నారు.
పోలీసులకు, నక్సలైట్లకు మధ్య నిజామాద్ జిల్లా కమ్మరిపల్లి మండలం మానాల అటవీ ప్రాంతంలో ఈ ఎన్కౌంటర్ జరిగింది. మరణించిన నక్సలైట్లలో కరీంనగర్ జిల్లా జగిత్యాల లోకల్ గెరిల్లా దళ కమాండర్ భాస్కర్, మరో ఇద్దరు నక్సలైట్లు సంతోష్,స్వరూప ఉన్నారు. సంఘటనా స్థలం నుంచి పోలీసులు రెండు పిస్టళ్లుస్వాధీనం చేసుకున్నారు.
Comments
Story first published: Monday, January 20, 2003, 23:53 [IST]