వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పెట్టుబడుల ఉపసంహరణ ఆగదు: పిఎం
పోర్ట్బ్లెయిర్:
పెట్టుబడుల
ఉపసంహరణ
ప్రక్రియ
విషయంలో
వెనక్కి
మళ్లలేమని
ప్రధాని
అటల్
బిహారీ
వాజ్పేయి
అన్నారు.
ఈ
ప్రక్రియను
ఏ
విధంగా
అమలు
చేయాలనే
విషయంలో
కొన్ని
రాష్ట్రాలకు
పరిమితులు
మాత్రమే
ఉన్నాయని
ఆయన
అన్నారు.
పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియను ఎలా అమలు చేయాలనేవిషయంపై కొన్ని విభేదాలున్నాయని, కానీ పెట్టుబడుల ఉపసంహరణకు ఏ రాజకీయ పార్టీ గానీ, గ్రూప్ గానీ వ్యతిరేకం కాదని ఆయన సోమవారంవిలేకరుల సమావేశంలో అన్నారు. పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ వెనక్కి మళ్లలేని దశకు చేరుకుందని ఆయన అన్నారు. పెట్టుబడుల ఉపసంహరణ వల్ల నిరుద్యోగం పెరగకుండా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. నష్టాల్లో నడుస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలవిషయంలో ఏదైనా చేయాలని, కార్మికులకు పని కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని ఆయన అన్నారు.
Comments
Story first published: Monday, January 20, 2003, 23:53 [IST]