వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పట్టాలు తప్పిన పూజాఎక్స్‌ప్రెస్‌

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఢిల్లీకి చెందిన పూజా ఎక్స్‌ప్రెస్‌ మంగళవారం తెల్లవారుజామున పట్టాలు తప్పింది. రైలుకు చెందిన ఇంజన్‌, పార్సిల్‌ వ్యాన్‌ పట్టాలు తప్పాయి. ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.

మంగళవారం తెల్లవారుజామున 2 గంటల 55 నిమిషాల ప్రాంతంలో ఢిల్లీ కంటోన్మెంట్‌ స్టేషన్‌ వద్ద ఈ ప్రమాదం సంభవించింది. స్టేషన్‌ నుంచి బయలుదేరిన కొద్ది సేపటికే రైలు ఇంజన్‌, పార్సిల్‌ వ్యాన్‌ పట్టాలు తప్పాయి. ఈ రైలు ఐదు గంటలు ఆలస్యంగా నడుస్తోంది. ఈ ప్రమాదంతో ఢిల్లీకి చెందిన అహ్మదాబాద్‌- ఢిల్లీ ఎక్స్‌ప్రెస్‌ను, జోధ్‌పూర్‌- ఢిల్లీ మండోర్‌ ఎక్స్‌ప్రెస్‌ను ఢిల్లీ కంటోన్మెంట్‌ స్టేషన్‌ నుంచే వెనక్కి మళ్లించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X