వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పట్టాలు తప్పిన పూజాఎక్స్ప్రెస్
న్యూఢిల్లీ:
ఢిల్లీకి
చెందిన
పూజా
ఎక్స్ప్రెస్
మంగళవారం
తెల్లవారుజామున
పట్టాలు
తప్పింది.
రైలుకు
చెందిన
ఇంజన్,
పార్సిల్
వ్యాన్
పట్టాలు
తప్పాయి.
ప్రయాణికులు
సురక్షితంగా
బయటపడ్డారు.
మంగళవారం తెల్లవారుజామున 2 గంటల 55 నిమిషాల ప్రాంతంలో ఢిల్లీ కంటోన్మెంట్ స్టేషన్ వద్ద ఈ ప్రమాదం సంభవించింది. స్టేషన్ నుంచి బయలుదేరిన కొద్ది సేపటికే రైలు ఇంజన్, పార్సిల్ వ్యాన్ పట్టాలు తప్పాయి. ఈ రైలు ఐదు గంటలు ఆలస్యంగా నడుస్తోంది. ఈ ప్రమాదంతో ఢిల్లీకి చెందిన అహ్మదాబాద్- ఢిల్లీ ఎక్స్ప్రెస్ను, జోధ్పూర్- ఢిల్లీ మండోర్ ఎక్స్ప్రెస్ను ఢిల్లీ కంటోన్మెంట్ స్టేషన్ నుంచే వెనక్కి మళ్లించారు.
Comments
Story first published: Tuesday, January 21, 2003, 23:53 [IST]