వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబును కలిసిన సయీద్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: కాశ్మీర్‌ ముఖ్యమంత్రి ముఫ్తీ మహ్మద్‌ సయీద్‌తో కూడిన కాశ్మీర్‌ ప్రతినిధి బృందం బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును కలుసుకుంది. ఇక్కడ జరిగే సిఐఐ సదస్సులో పాల్గొనడానికి సయీద్‌ బృందం వచ్చింది. ఈ సందర్భంగా ఆ బృందం చంద్రబాబును కలుసుకుంది.

కాశ్మీర్‌ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి అనువైన రంగాలను గుర్తించేందుకు, పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చే సంస్థలను గుర్తించేందుకు ముఫ్తీ బృందం ఇక్కడికి వచ్చింది. ఈ విషయాల గురించే సయీద్‌ చంద్రబాబుతో చర్చించినట్లు సమాచారం. కాశ్మీర్‌లో వచ్చే కొద్ది కాలంలో పరిస్థితులు పూర్తిగా మారిపోగలవని సయీద్‌ ఆశిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X