వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
బాబును కలిసిన సయీద్
హైదరాబాద్:
కాశ్మీర్
ముఖ్యమంత్రి
ముఫ్తీ
మహ్మద్
సయీద్తో
కూడిన
కాశ్మీర్
ప్రతినిధి
బృందం
బుధవారం
రాష్ట్ర
ముఖ్యమంత్రి
నారా
చంద్రబాబునాయుడును
కలుసుకుంది.
ఇక్కడ
జరిగే
సిఐఐ
సదస్సులో
పాల్గొనడానికి
సయీద్
బృందం
వచ్చింది.
ఈ
సందర్భంగా
ఆ
బృందం
చంద్రబాబును
కలుసుకుంది.
కాశ్మీర్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి అనువైన రంగాలను గుర్తించేందుకు, పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చే సంస్థలను గుర్తించేందుకు ముఫ్తీ బృందం ఇక్కడికి వచ్చింది. ఈ విషయాల గురించే సయీద్ చంద్రబాబుతో చర్చించినట్లు సమాచారం. కాశ్మీర్లో వచ్చే కొద్ది కాలంలో పరిస్థితులు పూర్తిగా మారిపోగలవని సయీద్ ఆశిస్తున్నారు.
Comments
Story first published: Wednesday, January 22, 2003, 23:53 [IST]