వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దావోస్‌ చేరుకున్న చంద్రబాబు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: స్విట్జర్లాండ్‌ లోని దావోస్‌ నగరంలో ప్రపంచ ఆర్థిక సదస్సు గురువారం ప్రారంభం అయింది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు బయలుదేరి వెళ్ళిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దావోస్‌ కు చేరుకున్నారు. కేంద్ర ఆర్థిక శాఖమంత్రి జశ్వంత్‌ సింగ్‌ అధ్వర్యంలో భారత బృందం ఈ సదస్సులో పాల్గొంటుంది.

అన్ని దేశాలకు తిరిగి పెట్టుబడులు ఆహ్వానించే బదులు అన్ని దేశాలకు చెందిన ఆర్థికవేత్తలు, పారిశ్రామిక వేత్తలు హాజరయ్యే ఈ సమావేశానికి వెళ్ళడం సబబని ముఖ్యమంత్రి అన్నారు. చంద్రబాబు మలేషియా ప్రధాని మహతీర్‌ మహమ్మద్‌ తో చర్చలు జరిపే అవకాశం ఉంది. కర్ణాటక ముఖ్యమంత్రి ఎస్‌.ఎం.కృష్ణ కూడా ఈ బృందంలో ఉన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X