వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వాస్తవ బడ్జెట్ లో నిధుల పెంపు:వడ్డే
హైదరాబాద్: వివిధ కారణాల వల్ల వ్యవసాయరంగానికి ముసాయిదా బడ్జెట్ లో 1023 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించినట్లు వ్యవసాయశాఖమంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు అన్నారు. వాస్తవ బడ్జెట్ లో అవసరమైతే నిధులు పెంచుతామని ఆయన గురువారం తెలిపారు.
మార్కెట్ కమిటీలకు కేటాయించిన నిధులను మల్లిస్తామన్నారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధుల జాప్యంలోని దృష్టిలో పెట్టుకొని కేటాయింపులు ముసాయిదా బడ్జెట్ లో తగ్గాయన్నారు. అలాగే ప్రపంచబ్యాంక్ తో కుదుర్చుకున్న వివిధ ఒప్పందాలు కూడా ప్రభావం చూపాయని అంగీకరించారు. తమ ప్రభుత్వం వ్యవసాయరంగానికి ఎంతో ప్రాధాన్యం ఇస్తుందని వడ్డే అన్నారు.
Comments
Story first published: Thursday, January 23, 2003, 23:53 [IST]