వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
భారత్ జట్టుకు ఐసిసి ఓకే
న్యూఢిల్లీ: ప్రపంచకప్ లో పాల్గొనేందుకు అంతర్జాతీయ క్రికెట్ సంఘం(ఐసిసి) అంగీకారం తెలిపింది. శుక్రవారం బిసిసిఐ, ఐసిసికి మధ్య జరిగిన టెలికాన్ఫరెన్స్ లో అంగీకారం కుదిరింది. భారత్ పాల్గొనడానికి ఎటువంటి అభ్యంతరం లేదని ఐసిసి పేర్కొంది.
అయితే, స్పాన్షర్ షిప్ ఒప్పందంపై ప్రతిష్టంభన అలాగే కొనసాగుతోంది. దీనిపై ఓ పరిష్కారం లభించాకే, బీసీసీఐకి రావాల్సిన ఫీజును చెల్లిస్తామని ఐసిసి స్పష్టం చేసింది. నష్టం వస్తే అది బీసీసీఐ మాత్రమే భరించాలని పేర్కొంది. దీంతో క్రికెటర్లు స్పాన్సర్ షిప్ లాభనష్టాల నుంచి బయటపడ్డారు.
Comments
Story first published: Friday, January 24, 2003, 23:53 [IST]