వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
27న సింగరేణి కోల్బెల్ట్ బంద్
హైదరాబాద్:
తమ
డిమాండ్ల
సాధనకు
సింగరేణి
కార్మిక
సంఘాలు
ఈ
నెల
27వ
తేదీన
కోల్బెల్ట్
బంద్కు
పిలుపునిచ్చాయి.
సమ్మె
పరిష్కారానికి
శనివారం
జరిగిన
చర్చలు
కూడా
విఫలం
కావడంతో
27వ
తేదీన
బంద్
జరుగుతుందని
సంఘాలు
ప్రకటించాయి.
తమ డిమాండ్ల సాధన కోసం చేస్తున్న సింగరేణి కార్మికుల సమ్మె శనివారం నాలుగో రోజుకు చేరుకుంది. రామగుండంలోని 16 అండర్ గ్రౌండ్, 4 ఓపెన్ క్యాస్ట్ మైన్స్లో సమ్మె సంపూర్ణంగా జరిగింది. ఇదిలావుంటే, పనుల్లో పని చేయడానికి పూనుకున్న కార్మికులపై దాడి చేశారంటూ పోలీసులు కొందరు కార్మిక సంఘాల నాయకులపై కేసులు పెట్టారు. శాంతియుతంగా సమ్మె చేస్తున్న తమపై అక్రమ కేసులు బనాయించారని కార్మిక సంఘాల నాయకులంటున్నారు.
Comments
Story first published: Saturday, January 25, 2003, 23:53 [IST]