వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్‌ చేరిన హై కమిషన్‌ అధికారులు

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పాకిస్థాన్‌ నుంచి బహిష్కరణకు గురైన నలుగురు హై కమీషన్‌ అధికారులు శనివారం భారత్‌కు చేరుకున్నారు. ఇందులో ముగ్గురు దౌత్యవేత్తలున్నారు.

కాన్సులార్‌ విపిన్‌ హాండా, అటాచీ వకీల్‌ రాందాస్‌, సెకండ్‌ సెక్రటరీ ఆర్‌.పి. సింగ్‌, దౌత్యవేత్త స్టాఫర్‌ పి. సుందరం రోడ్డు మార్గంలో ఇస్లామాబాద్‌ నుంచి భారత్‌కు ప్రయాణమయ్యారు. వీరు మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతలో భారత్‌ సరిహద్దు ప్రాంతం వాఘా చేరుకున్నారు. 48 గంటలలోగా తమ దేశం విడిచి వెళ్లాలని పాకిస్థాన్‌ వీరిని పాకిస్థాన్‌ ఈ నెల 23వ తేదీన ఆదేశించింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X