వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి
రాజమండ్రి:
పశ్చిమ
గోదావరి
జిల్లా
పెదపాడు
వద్ద
శనివారం
జరిగిన
ఒక
రోడ్డు
ప్రమాదంలో
ముగ్గురు
మరణించారు.
మరో
ముగ్గురు
గాయపడ్డారు.
ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఒక లారీ డ్రైవర్, మరో లారీ క్లీనర్ ఈ ప్రమాదంలో మరణించారు. ఉదయం పూట మంచు దట్టంగా ఉండడంతో ఎదురెదురుగా వస్తున్న లారీలను డ్రైవర్లు గుర్తించకలేపోయారు. దీంతో ప్రమాదం జరిగింది. గాయపడిన ముగ్గురిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
Comments
Story first published: Saturday, January 25, 2003, 23:53 [IST]