వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

రాజమండ్రి: పశ్చిమ గోదావరి జిల్లా పెదపాడు వద్ద శనివారం జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మరణించారు. మరో ముగ్గురు గాయపడ్డారు.

ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఒక లారీ డ్రైవర్‌, మరో లారీ క్లీనర్‌ ఈ ప్రమాదంలో మరణించారు. ఉదయం పూట మంచు దట్టంగా ఉండడంతో ఎదురెదురుగా వస్తున్న లారీలను డ్రైవర్లు గుర్తించకలేపోయారు. దీంతో ప్రమాదం జరిగింది. గాయపడిన ముగ్గురిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X