వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
దావోస్ నుంచి తిరిగివచ్చిన బాబు
హైదరాబాద్: దావోస్ సదస్సు సందర్శనవిజయవంతమైందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. దావోస్ లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సుకుహాజరైన చంద్రబాబు నాయుడు మంగళవారం హైదరాబాద్ కు తిరిగివచ్చారు. ఆయన మంగళవారం నుంచే పార్టీ సమావేశాలకుహాజరయ్యారు.
తన పర్యటన వివరాలను పార్టీనాయకులకు, కార్యకర్తలకువివరించారు. పలు అంతర్జాతీయ కంపెనీలతో జరిపిన చర్చలు ఫలించాయని, రాష్ట్రంలో పెట్టుబడులుపెట్టేందుకు ఆ కంపెనీలు సుముఖత వ్యక్తం చేసినట్లు ఆయన తెలిపారు.
Comments
Story first published: Tuesday, January 28, 2003, 23:53 [IST]