వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కూలిన జాగ్వార్- పైలట్ మృతి
జైపూర్:
భారత
వైమానిక
దళ
ఫైటర్
విమానం
జాగ్వార్
రాజస్థాన్లోని
బికనూర్
జిల్లా
మహరాజన్
ఫైరింగ్
రేంజ్పై
కూలిపోయింది.
మంగళవారం
రాత్రి
జరిగిన
ఈ
సంఘటనలో
పైలట్
మృతి
చెందాడు.
రొటీన్ ఎక్సర్సైజ్ నిమిత్తం ఎయిర్ ఫోర్సు స్టేషన్ నుంచి బయలుదేరి ఈ విమానానికి మంగళవారం రాత్రి పదిన్నర గంటల ప్రాంతంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్తో సంబంధాలు తెగిపోయాయి. బుధవారం తెల్లవారుజాము వరకు కూడా దాని జాడ తెలియలేదు. మరణించిన పైలట్ను ముఖోపాధ్యాయగా గుర్తించారు.
Comments
Story first published: Wednesday, January 29, 2003, 23:53 [IST]