వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎస్సై విడుదలకు పౌరరాయబారం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: వార్‌ నక్సల్స్‌ చేతిలో బందీగా ఉన్న ఎస్సై మధుసూధన్‌ రావును విడుదల చేసేందుకు కర్నూలు నక్సల్స్‌ ప్రయత్నాలు మొదలుపెట్టారు. పౌర హక్కుల నేతలను రాయబారానికి పంపాలని నిర్ణయించారు.

కర్నూలుకు చెందిన పౌరహక్కుల నేతలు అల్లా బక్ష్‌, మోహన్‌ రెడ్డి, మరో వ్యక్తిని రాయబారానికి పంపనున్నారు. గురువారం మధ్యాహ్నానికే ఈ ముగ్గురు అడవుల్లోకి వెళ్ళాల్సి ఉండగా, పోలీసులు ఇంకా మంతనాలు సాగిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X