వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పెట్రోల్, డీజిల్ ధరల పెంపు
న్యూఢిల్లీ:
పెట్రోల్,
డీజిల్
ధరలు
మరోసారిపెరిగాయి.
ప్రపంచ
మార్కెట్లో
ముడి
చమురు
ధరలు
పెరగడంతోపెట్రోల్,
డీజిల్
ధరలను
పెంచుతూ
ప్రభుత్వ
ఆయిల్
కంపెనీలు
నిర్ణయం
తీసుకున్నాయి.
లీటర్కు
40పైసల
చొప్పున
ఈ
ధరలు
పెరిగాయి.
శుక్రవారం
అర్థరాత్రి
నుంచేపెరిగిన
ధరలు
అమలులోకి
వస్తాయి.
ఈ నెల మొదట్లో రెండు వాయిదాల్లోపెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు రూపాయిన్నర చొప్పునపెరిగాయి. ఇరాక్పై అమెరికా దాడి చేయవచ్చుననే వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో ప్రపంచ మార్కెట్లో ముడి చమురు ధర బ్యారెల్కు 32 డాలర్లుపెరిగింది. మన దేశానికి అవవసరమైన ముడి చమురులో 70 శాతం విదేశాల నుంచే దిగుమతి అవుతోంది. దీంతో డీజిల్, పట్రోల్రిటైల్ ధరలు పెరిగాయి.
Comments
Story first published: Friday, January 31, 2003, 23:53 [IST]