వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
బ్యాంక్ను లూటీ చేసిన నక్సల్స్
ఆదిలాబాద్:
ఆదిలాబాద్
జిల్లాలోని
ఒక
బ్యాంక్నుపీపుల్స్వార్
నక్సలైట్లు
లూటీ
చేశారు.
శుక్రవారంనాడు
నలుగురు
సాయుధ
నక్సలైట్లు
ఈ
దారుణానికి
పాల్పడ్డారు.
ఆదిలాబాద్ జిల్లా జైపూర్ మండలం భీమారంస్టేట్ బ్యాంక్ హైదరాబాద్ (ఎస్బిహెచ్)పై దాడి చేసి రెండు లక్షల రూపాయలు దోచుకుపోయారు. పార్టీ ఫండ్ కోసమే ఈ డబ్బును తీసుకుపోతున్నట్లు పోలీసులు చెప్పారు.
Comments
Story first published: Friday, January 31, 2003, 23:53 [IST]