వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నరహంతకుల ముఠాపై సీఐడి విచారణ

By Staff
|
Google Oneindia TeluguNews

రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాల్లో హిందూవులను టార్గెట్‌ గా చేసుకొని దోపిడీ, హత్యలకు పాల్పడి...పోలీసులకు చిక్కిన నరహంతకుల ముఠా పూర్తి కలాపాలపై సీఐడిచేవిచారణ జరిపించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు.

మహ్మద్‌ జాఫర్‌ ఖాన్‌, అక్బర్‌, ముక్తార్‌,ఖాలిద్‌ లతో కూడిన నరహంతకుల ముఠాను శుక్రవారం పోలీసులుఅరెస్ట్‌ చేశారు. ఇటీవల కాలంలో క్లూలు దొరక్కుండాఅసంపూర్తిగా ఆగిపోయిన పలు హత్యకేసులు..కూకట్‌ పల్లిలోనిస్వామిజీ హత్య వంటివన్ని వీరి పనేనని వార్తలు వస్తోన్న నేపథ్యంలో ఈ ముఠాపై సమగ్రవిచారణ జరిపించాలని ఆయన హోంశాఖను ఆదేశించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X