వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
నరహంతకుల ముఠాపై సీఐడి విచారణ
రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో హిందూవులను టార్గెట్ గా చేసుకొని దోపిడీ, హత్యలకు పాల్పడి...పోలీసులకు చిక్కిన నరహంతకుల ముఠా పూర్తి కలాపాలపై సీఐడిచేవిచారణ జరిపించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు.
మహ్మద్ జాఫర్ ఖాన్, అక్బర్, ముక్తార్,ఖాలిద్ లతో కూడిన నరహంతకుల ముఠాను శుక్రవారం పోలీసులుఅరెస్ట్ చేశారు. ఇటీవల కాలంలో క్లూలు దొరక్కుండాఅసంపూర్తిగా ఆగిపోయిన పలు హత్యకేసులు..కూకట్ పల్లిలోనిస్వామిజీ హత్య వంటివన్ని వీరి పనేనని వార్తలు వస్తోన్న నేపథ్యంలో ఈ ముఠాపై సమగ్రవిచారణ జరిపించాలని ఆయన హోంశాఖను ఆదేశించారు.
Comments
Story first published: Tuesday, February 4, 2003, 23:53 [IST]