విభేదాలకు అడ్డుకట్ట: తెలుగుదేశం
హైదరాబాద్:
పార్టీలోని
విభేదాలకు
అడ్డుకట్ట
వేయడానికి
స్పష్టమైన
సూచనలు
చేయాలని
తెలుగుదేశం
క్రమశిక్షణాసంఘం
పార్టీ
అధ్యక్షుడు
నారా
చంద్రబాబునాయుడును
కోరింది.
విభేదాలు
మరింత
విస్తరించకుండా
చర్యలు
చేపట్టాల్సిన
అవసరం
ఉన్నదని
సంఘం
ప్రతినిధి
గుత్తా
సుఖేందర్
రెడ్డి
సోమవారం
విలేకరులకు
చెప్పారు.
మూడు
శాసనభా
నియోజకవర్గాల్లో
తీవ్ర
స్థాయిలో
చోటు
చేసుకున్న
విభేదాలపై
క్రమశిక్షణా
సంఘం
తన
నివేదికను
చంద్రబాబుకు
సమర్పించింది.
ఉరవకొండ,
అనంతపురం,
అనకాపల్లి
శాసనసభా
నియోజకవర్గాల్లో
చోటు
చేసుకున్న
విభేదాలపై
ఈ
నివేదికను
సమర్పించారు.
ఇరు
వర్గాల
వాదనలను
క్రమశిక్షణాసంఘం
క్రోడీకరించింది.
మంగళవారం
ప్రారంభమయ్యే
ప్రాథమిక
సంస్థాగత
ఎన్నికలపై
చంద్రబాబు
పార్టీ
నాయకులతో
మాట్లాడారు.
పార్టీలో
చేరిన
తటస్థులను
పార్టీ
కోసం
వాడుకునే
విధానంపై
చర్చించేందుకు
ఒక
సదస్సు
నిర్వహించనున్నారు.