వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చర్చల ద్వారా పరిష్కారం: పిఎం

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: అయోధ్య వివాదాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ప్రభుత్వం వాంఛిస్తోందని ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయి అన్నారు. ఏ గ్రూప్‌తోనూ సమావేశమయ్యే ఆలోచన తనకు లేదని ఆయన స్పష్టం చేశారు.

ఆయన మంగళవారం అంగన్‌వాడీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించని అనంతరంవిలేకరులతో మాట్లాడారు. తాను ఈ రోజు కంచి శంకరాచార్యతో సమావేశమవుతున్నానని, తాము చర్చలు జరుపుతామని, ఏం జరుగుతుందో చూద్దామని ఆయన అన్నారు.

ఏ గ్రూప్‌తోనైనా సమావేశమవుతున్నారా అని అడిగితే లేదని ఆయన సమాధానమిచ్చారు. ఈ సమావేశం జరగనివ్వండి, ఆ తర్వాత ఆవిషయంపై నిర్ణయం తీసుకుందాం అని వాజ్‌పేయి అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X