వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
చర్చల ద్వారా పరిష్కారం: పిఎం
న్యూఢిల్లీ:
అయోధ్య
వివాదాన్ని
చర్చల
ద్వారా
పరిష్కరించుకోవాలని
ప్రభుత్వం
వాంఛిస్తోందని
ప్రధాని
అటల్బిహారీ
వాజ్పేయి
అన్నారు.
ఏ
గ్రూప్తోనూ
సమావేశమయ్యే
ఆలోచన
తనకు
లేదని
ఆయన
స్పష్టం
చేశారు.
ఆయన మంగళవారం అంగన్వాడీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించని అనంతరంవిలేకరులతో మాట్లాడారు. తాను ఈ రోజు కంచి శంకరాచార్యతో సమావేశమవుతున్నానని, తాము చర్చలు జరుపుతామని, ఏం జరుగుతుందో చూద్దామని ఆయన అన్నారు.
ఏ గ్రూప్తోనైనా సమావేశమవుతున్నారా అని అడిగితే లేదని ఆయన సమాధానమిచ్చారు. ఈ సమావేశం జరగనివ్వండి, ఆ తర్వాత ఆవిషయంపై నిర్ణయం తీసుకుందాం అని వాజ్పేయి అన్నారు.
Comments
Story first published: Tuesday, February 4, 2003, 23:53 [IST]