వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ప్రాజెక్టుల అమలుపై నిఘా పటిష్టం
హైదరాబాద్:
పంచాయతీరాజ్,
రోడ్లు
భవనాల
శాఖల
ప్రాజెక్టుల
అమలుపై
గట్టి
నిఘాను
ఏర్పాటు
చేయనున్నట్లు
ముఖ్యమంత్రి
నారా
చంద్రబాబునాయుడు
తెలిపారు.
వివిధ
శాఖలు
అమలు
చేస్తున్న
ప్రాజెక్టుల
తీరును
ఆయన
మంగళవారం
సమీక్షించారు.
ప్రాజెక్టుల అమలులో లోటుపాట్లను పరిశీలించడానికివిజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. మొత్తం 16 ప్రభుత్వ శాఖల్లో 300 ప్రాజెక్టుల్లో లోటుపాట్లను, అవకతవకలను కనిపెట్టగా 60 ప్రాజెక్టుల్లో మాత్రమే వాటిని సరిదిద్దారు. ఈ పనులపై నిఘాను పటిష్టం చేస్తారు. ముఖ్యమంత్రి సాంకేతిక సలహాదారు ఇచ్చిన సూచనల మేరకు ఈ చర్యలు చేపడుతున్నారు.
Story first published: Tuesday, February 4, 2003, 23:53 [IST]