వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి
సూర్యాపేట:
హైదరాబాద్-
విజయవాడ
జాతీయ
రహదారిపై
బుధవారం
జరిగిన
ఒక
చెందారు.
నల్లగొండ
జిల్లాలోని
సూర్యాపేట
సమీపంలో
గల
రాయునిగూడెం
వద్ద
ఈ
ప్రమాదం
సంభవించింది.
హైదరాబాద్
నుంచి
బందరు
కారులో
వెళ్తున్న
ఐదుగురు
ఈ
ప్రమాదంలో
మరణించారు.
ఎదురుగా
వస్తున్న
లారీ
ఢీకొట్టడంతో
కారు
ప్రమాదానికిగురైంది.
గ్రేహౌండ్స్లో
పని
చేస్తున్న
రామ్మోహన్రావు,
అతని
భార్య,
కూతురు,
కారు
డ్రైవర్తో
పాటు
మరొకరు
మృత్యువాత
పడ్డారు.
Story first published: Wednesday, February 5, 2003, 23:53 [IST]