వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

సూర్యాపేట: హైదరాబాద్‌- విజయవాడ జాతీయ రహదారిపై బుధవారం జరిగిన ఒక చెందారు. నల్లగొండ జిల్లాలోని సూర్యాపేట సమీపంలో గల రాయునిగూడెం వద్ద ఈ ప్రమాదం సంభవించింది.

హైదరాబాద్‌ నుంచి బందరు కారులో వెళ్తున్న ఐదుగురు ఈ ప్రమాదంలో మరణించారు. ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టడంతో కారు ప్రమాదానికిగురైంది. గ్రేహౌండ్స్‌లో పని చేస్తున్న రామ్మోహన్‌రావు, అతని భార్య, కూతురు, కారు డ్రైవర్‌తో పాటు మరొకరు మృత్యువాత పడ్డారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X