వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
జమ్మూలో ముగ్గురు మిలిటెంట్లు హతం
జమ్మూ:
రెండు
వేర్వేరు
సంఘటనల్లో
భారత
భద్రతా
బలగాలు
ముగ్గురుమిలిటెంట్లను
హతమార్చాయి.
ఇందులో
ఇద్దరు
లష్కర్-ఎ-
తోయిబాకు
చెందినవారు.
ఈ
సంఘటనలు
జమ్మూ
డివిజన్లోని
దోడా,
రాజౌరీ
జిల్లాల్లో
జరిగాయి.
లష్కర్- ఎ- తోయిబాకు చెందిన ఇద్దరు సాయుధమిలిటెంట్లు మంగళవారం సాయంత్రం దోడా జిల్లాలోని ఖాజ్వాగ్ గ్రామంలోని హజీ మొహమ్మద్ సుల్తాన్ ఇంటిలోకి చొరబడి భద్రతా బలగాలపై కాల్పులు ప్రారంభించారు. ప్రతిగా భద్రతా బలగాలు జరిపిన ఎదురుకాల్పుల్లో ఇద్దరుమిలిటెంట్లు మరణించారు.
మరో సంఘటనలో రాజౌరీ జిల్లాలోని భీంబేర్ గలిసెక్టార్లో భారత భద్రతా బలగాలు ఒక మిలిటెంట్ను కాల్చి చంపాయి. భారత్లోకి చొరబడడానికి ప్రయత్నించినప్పుడు ఈ సంఘటన జరిగింది.
Comments
Story first published: Wednesday, February 5, 2003, 23:53 [IST]