వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సింగరేణిలో పనులు ప్రారంభం
కరీంనగర్: సింగరేణి కాలరీస్ లో శనివారం కార్మికులు చురుకుగా పనుల్లో పాల్గొన్నారు. శుక్రవారం అర్ధరాత్రి సమ్మె ముగియడంతో కార్మికులఅందరూ పని ప్రారంభించారు. దాదాపు కార్మికులందరూ విధుల్లో చేరారని యజమాన్యం ప్రకటించింది. అయితే,సియుటియూ నాయకులు ఇప్పటికీ ప్రైవేటీకరణపై పట్టువీడడం లేదు.
తమ శాఖకు చెందిన కార్మికులు ఎవరూ విధుల్లో పాల్గొనలేదని, తాము ఇంకా సమ్మె కొనసాగిస్తామనిసియుటియూ నేతలుపేర్కొన్నారు.
Comments
Story first published: Saturday, February 8, 2003, 23:53 [IST]