వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
యథాతధ స్థితికి సోనియా డిమాండ్
కోల్కత్తా:
అయోధ్యలోని
వివాదరహిత
స్థల
బదలాయింపుకు
వాజ్పేయి
ప్రభుత్వం
సుప్రీంకోర్టుకు
వెళ్లడాన్ని
కాంగ్రెస్
అధ్యక్షురాలు
సోనియాగాంధీ
తప్పు
పట్టారు.
తుది
తీర్పు
వెలువడే
వరకు
యథాతధ
స్థితిని
కొనసాగించాలని
ఆమె
డిమాండ్
చేశారు.
కోల్కత్తాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన పార్టీ ర్యాలీని ఉద్దేశించి ఆమె సోమవారం ప్రసంగించారు. కోర్టు తీర్పు వెలువడే వరకు సహనం, నిరీక్షణ అవసరమని ఆమె ఆన్నారు. అయోధ్యలోనివివాదరహిత స్థలంలో మత కార్యకలాపాలపై ఉన్నస్టేను తొలగించాలని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయించుకోవడాన్ని ఆమె వ్యతిరేకించారు.
Comments
Story first published: Monday, February 10, 2003, 23:53 [IST]