వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రాష్ట్రంలో మరో 12 బిఇడి కాలేజ్ లు
హైదరాబాద్: రాష్ట్రంలో మరో 12 బి.ఇ.డి కాలేజ్ లకు జాతీయవిధ్యాబోధనమండలి అనుమతివ్వనుందని రాష్ట్ర ఉన్నతవిద్యాశాఖ మంత్రి మండవ వెంకటేశ్వరరావు తెలిపారు. ప్రభుత్వం 200 కాలేజ్ లకు అనుమతి కోరగా ఎన్.సి.ఇటి ఇప్పటివరకు 53 కాలేజ్ లకు మాత్రమే అనుమతి ఇచ్చింది.
మరో 12 కళాశాలలకు అనుమతి త్వరలో లభిస్తుందని ఆయన చెప్పారు. ఈ ఏడాది 14వేల బి.ఇడివిద్యార్థుల అడ్మిషన్ లు పూర్తయ్యాయన్నారు. కొత్తగా కాలేజ్ లకు అనుమతి లభించాక, కౌన్సలింగ్ తిరిగి చేపడతామన్నారు.
Story first published: Friday, February 14, 2003, 23:53 [IST]