వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అసెంబ్లీలో కృష్ణారావుపై చర్చ?

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: కొల్లాపూర్‌ ఎమ్మెల్యే కృష్ణారావుఅరెస్ట్‌ పై సోమవారం నుంచి జరిగే అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీయాలని కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించింది. ఆయనఅరెస్ట్‌ కు నిరసనగా శుక్రవారం సచివాలయం ఎదుట యూత్‌ కాంగ్రెస్‌ నాయకులు ధర్నా నిర్వహించారు.

ప్రభుత్వం రైతులకు క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్‌ చేశారు. మరోవైపు, కరవుతో బాధపడుతోన్న రైతులను వదిలి అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మద్దతు ఇస్తున్నారనిపీసీసీ అధ్యక్షుడు ఎంసత్యనారయణరావు విమర్శించారు. తమ పార్టీఅసెంబ్లీ ఈ అంశాన్ని లేవదీసి ప్రభుత్వాన్ని నిలదీస్తుందన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X