వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మళ్ళీ అయోధ్య ప్రధాన అంశం?
న్యూఢిల్లీ: సోమవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్బడ్జెట్ సమావేశాల్లో మళ్ళీ అయోధ్య ప్రధానఅంశం కానుంది. వివాదస్పద అయోధ్య స్థలాన్ని ఈ నెల 23లోపు అప్పగించకపోతే..ఆందోళన చేస్తామనివిఎచ్ పి బెదరింపులు..., అయోధ్యపై కేంద్రంవిజ్ఞప్తిని సుప్రీం తిరస్కరించిన నేపథ్యంలో..కాంగ్రెస్,లెఫ్ట్ పార్టీలతో పాటు విపక్షాలన్ని కేంద్రాన్ని సమావేశాల్లో నిలదీయనుంది.
విపక్షాల పార్టీలన్నింటికి లోక్ సభలో ప్రతిపక్షనాయకురాలు సోనియాగాంధీ ఆదివారం సాయంత్రం పార్టీ ఇచ్చారు. టెలికాం,ట్రాయ్ ఛార్జీల వడ్డింపు, కావేరి వివాదం వంటిఅంశాల్లోనూ ప్రభుత్వం విపక్షాల నుంచి సవాళ్ళను ఎదుర్కొనుంది.
Comments
Story first published: Sunday, February 16, 2003, 23:53 [IST]