వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చికాగోలో 21మంది మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

చికాగో: చికాగోలోని ఓ నైట్‌ క్లబ్‌ లో జరిగిన తొక్కిసలాటలో కనీసం 21 మంది చనిపోయి ఉంటారని భావిస్తున్నారు. మరో 19 మంది గాయపడ్డారు.

ఈ ఘటన సోమవారం ఉదయం జరిగింది. క్లబ్‌ లో గొడవ జరుగుతుండడంతో ...దాన్ని నివారించేందుకుసెక్యూరిటీ సిబ్బంది..మిరియాల పొడి స్ప్రేను జల్లారు. దీంతో క్లబ్‌ లో ఉన్న వారందరూ భయంతో పరుగెత్తడం మొదలుపెట్టారు.

ఈ తొక్కిసలాటలో 21 మంది చనిపోయారని పోలీసులు తెలిపారు. 1000 మంది వరకు క్లబ్‌ లో ఉండగాఅందులో అనేకమంది మిరియాల పొడి వాయువులకు వాంతులు చేసుకున్నారు. ఊపిరాడక చాలామంది చనిపోయి ఉంటారని భావిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X