వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మార్చి 4న కరవుపై చర్చ
హైదరాబాద్: మార్చి నాలుగున కరువుపై ప్రత్యేక చర్చ చేపట్టాలని రాష్ట్ర శాసనసభా సంఘం నిర్ణయించింది. సోమవారం ప్రారంభమైన రాష్ట్రఅసెంబ్లీ బడ్జెట్ సెషన్ 31 రోజులు పాటు సాగుతుంది.స్పీకర్ ప్రతిభాభారతి అధ్వర్యంలో సమావేశమైన శాసనసభాసంఘంఅసెంబ్లీ షెడ్యూల్ ను ప్రకటించింది. ఈ నెల 22నబడ్జెట్ ను ప్రవేశపెడుతారు.
బడ్జెట్, గవర్నర్ ప్రసంగంపై చర్చ ముగిశాక మార్చి 4న కరవుపై ప్రత్యేక చర్చను ఆరంభిస్తారు. రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర కరువు పరిస్థితుల దృష్ట్యా ఈ సారి ఎమ్మల్యేల సాంస్కృతిక కార్యక్రమాలకు, డిన్నర్ కు బ్రేక్ పడింది.
Story first published: Monday, February 17, 2003, 23:53 [IST]