వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మార్చి 4న కరవుపై చర్చ

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: మార్చి నాలుగున కరువుపై ప్రత్యేక చర్చ చేపట్టాలని రాష్ట్ర శాసనసభా సంఘం నిర్ణయించింది. సోమవారం ప్రారంభమైన రాష్ట్రఅసెంబ్లీ బడ్జెట్‌ సెషన్‌ 31 రోజులు పాటు సాగుతుంది.స్పీకర్‌ ప్రతిభాభారతి అధ్వర్యంలో సమావేశమైన శాసనసభాసంఘంఅసెంబ్లీ షెడ్యూల్‌ ను ప్రకటించింది. ఈ నెల 22నబడ్జెట్‌ ను ప్రవేశపెడుతారు.

బడ్జెట్‌, గవర్నర్‌ ప్రసంగంపై చర్చ ముగిశాక మార్చి 4న కరవుపై ప్రత్యేక చర్చను ఆరంభిస్తారు. రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర కరువు పరిస్థితుల దృష్ట్యా ఈ సారి ఎమ్మల్యేల సాంస్కృతిక కార్యక్రమాలకు, డిన్నర్‌ కు బ్రేక్‌ పడింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X