వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
స్పీకర్ అల్పాహార విందు
హైదరాబాద్:
రాష్ట్ర
శాసనసభబడ్జెట్
సమావేశాల
ప్రారంభం
సందర్భంగాస్పీకర్
కె.
ప్రతిభా
భారతి
సోమవారం
ఉదయం
అల్పాహారవిందు
ఇచ్చారు.
ముఖ్యమంత్రి
నారా
చంద్రబాబు
నాయుడు,
ప్రతిపక్ష
నేత
డాక్టర్
వై.యస్.
రాజశేఖర్
రెడ్డి,
మజ్లీస్
పక్ష
నాయకుడుఅసదుద్దీన్
ఓవైసీ,
బిజెపి
పక్ష
నాయకుడు
ఎన్.
ఇంద్రసేనారెడ్డి
ఈ
అల్పాహారవిందుకు
హాజరయ్యారు.
మంత్రులు,
ఉన్నతాధికారులు
కూడా
వచ్చారు.
తెలంగాణ
రాష్ట్ర
సమితి
ప్రతినిధులు
మాత్రం
రాలేదు.
Comments
Story first published: Monday, February 17, 2003, 23:53 [IST]