వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఎయిర్ఫోర్స్ చీఫ్ సహా 17 మంది మృతి
ఇస్లామాబాద్:
పాకిస్థాన్
ఫొక్కర్
మిలిటరీ
ట్రాన్స్పోర్టు
విమానం
కూలిపోవడంతో
అందులో
ప్రయాణిస్తున్న
పాకిస్థానీ
ఎయిర్ఫోర్స్
ఛీఫ్
ముషాఫ్
అలీ
మీర్తో
పాటు
17
మంది
మరణించారు.
ఈ
ఘోర
ప్రమాదం
గురువారం
పాకిస్థాన్
వాయవ్య
ప్రాంతంలో
జరిగినట్లు
ప్రభుత్వ
టెలివిజన్
ప్రకటించింది.
ఇస్లామాబాద్కు 250 కిలోమీటర్ల దూరంలో జరిగిన ఈ ప్రమాద స్థలానికి సహాయక బృందాలను పంపారు. ఇస్లామాబాద్కు సమీపంలో గల చక్లాలా ఎయిర్ బేస్ నుంచి ఈ విమానం బయలుదేరి పంజాబ్ ప్రొవిన్స్లో కోహత్ వైపు ప్రయాణమైంది. వాతావరణం బాగా లేకపోవడంతో ఈ విమానం కూలిపోయినట్లు అనుమానిస్తున్నారు.
Story first published: Thursday, February 20, 2003, 23:53 [IST]