వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మాజీ ఎమ్మెల్యే రవీంద్రారెడ్డిపై దాడి
అనంతపురం:
గోరంట్ల
మాజీ
శాసనసభ్యుడు,
కాంగ్రెస్
నాయకుడు
రవీంద్రా
రెడ్డిపై
గుర్తు
తెలియని
వ్యక్తులు
దాడి
చేశారు.
ఈ
దాడి
శుక్రవారం
తెల్లవారుజామున
జరిగింది.
గోరంట్ల మండలం పాముదుర్తిలోని రవీంద్రారెడ్డి ఇంటిపై బాంబులతో, ఇతర మారణాయుధాలతో దాడి చేశారు. ఈ దాడిలో రవీంద్రారెడ్డి తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇంటి వద్ద బాంబులు వదిలి వెళ్లడంతో రవీంద్రారెడ్డిపై దాడి చేసింది నక్సలైట్లని అనుమానిస్తున్నారు. అయితే రవీంద్రరెడ్డి మాత్రం ఈ విషయాన్ని ఖండిస్తున్నారు. తనపై మంత్రి నిమ్మల కిష్టప్ప మద్దతుదారులు దాడి చేశారని ఆయన ఆరోపిస్తున్నారు. ఈ దాడికి ఆగ్రహం చెందిన రవీంద్రారెడ్డి మద్దతుదారులు ప్రత్యర్థి రంగారెడ్డి జీపును దగ్ధం చేశారు.
Comments
Story first published: Friday, February 21, 2003, 23:53 [IST]