వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రూ.72 కోట్ల లాటరీ
హైదరాబాద్:
మున్సిపల్
శాఖలోని
ఇంజనీరింగ్,
ప్రజారోగ్య
విభాగంలో
ప్రమోషన్లలో
జరిగిన
అవకతవకల
మీద
సభా
సంఘం
వేయడానికి
ప్రభుత్వం
నిరాకరించింది.
ఇంజనీరింగ్,
ప్రజారోగ్య
విభాగంలో
ప్రమోషన్లలో
అవకతవకలు
జరిగాయని
ఆరోపిస్తూ
కాంగ్రెస్
సభ్యుడు
డి.
నాగేందర్
సోమవారం
శాసనసభలో
ఆరోపించారు.
ఈ
అవకతవకలపై
విచారణకు
సంఘం
వేయాలని
ఆయన
డిమాండ్
చేశారు.
ప్రమోషన్లు అడ్హాక్ ప్రాతిపదికపైనే ఇచ్చామని మున్సిపల్ శాఖ మంత్రి బి.వి. మోహన్ రెడ్డి చెప్పారు. కోట్ల రూపాయలు లంచం తీసుకుని అక్రమ ప్రమోషన్లు ఇచ్చారని డి. నాగేందర్ విమర్శించారు. ఈ ఆరోపణపై ప్రభుత్వం విచారణకు ఆదేశించిందా లేదా తెలియజేయాలని ఆయన అడిగారు. 1975 నుంచి సీనియారిటీ లిస్టు తయారు చేశారని, ఆ సినియారిటీ లిస్టు ఆధారంగానే ప్రమోషన్లు ఇచ్చారని మంత్రి మోహన్ రెడ్డి చెప్పారు.
Comments
Story first published: Monday, February 24, 2003, 23:53 [IST]