వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆహారభద్రతకల్పనలో కేంద్రం విఫలం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: దేశంలో ధాన్యనిల్వలు పేరుకుపోయినప్పిటికీ కేంద్రప్రభుత్వం ఆహారభద్రత కల్పించడంలో దారుణంగా విఫలమైందని తెలుగుదేశం పార్టీ విమర్శించింది. ధాన్యం నిండుగా ఉన్నదశలోనూ ఆకలిచావులు సంభవించడం సిగ్గుగా ఉందని టీడీపీ పేర్కొంది.

రాష్ట్రపతి ప్రసంగంపై పార్లమెంట్లో జరిగిన చర్చలో టీడీపీ ఎంపీ ఎంవీఎస్‌ మూర్తి పాల్గొంటూ..కేంద్రం ఆహారభద్రత గురించి పట్టించుకోకపోవడం సిగ్గుచేటని ఆయన ఘాటుగా స్పందించారు.

ఆహారభద్రత కల్పన లేనప్పుడు ఆకలిచావులు, పోషకాహారలోపాన్ని నివారించలేమని ఆయన పేర్కొన్నారు. దారిద్ర్యరేఖకు దిగువున ఉన్నవారికి ఆహారధాన్యాలు నేరుగా అందించేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X