వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
గ్రాండ్ జాక్ పాట్ రూ.6.75 కోట్లు
మహబూబ్నగర్:
మహబూబ్నగర్
జిల్లా
మందకల్
పోలీసు
స్టేషన్లో
ఒక
వ్యక్తి
అనుమానాస్పద
పరిస్థితిలో
మరణించాడు.
కరెంట్ మోటార్లు దొంగతనం చేశాడనే ఆరోపణపై దాసరిపల్లి వెంకటన్న అనే వ్యక్తిని పోలీసులు బుధవారంనాడు అరెస్టు చేశారు. గురువారం ఉదయానికి అతను శవమై కనిపించాడు. లాకప్ కిటికీకి ఉరేసుకొని వెంకటన్న మరణించాడని పోలీసులు చెబుతున్నారు. ఈ సంఘటనకు సంబంధించి సబ్ ఇన్స్పెక్టర్ను సస్పెండ్ చేసినట్లు పోలీసు సూపరింటిండెంట్ చెప్పారు.
Story first published: Thursday, February 27, 2003, 23:53 [IST]