వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వాజ్పేయి, అద్వానీల ప్రాణాలకు ముప్పు
న్యూఢిల్లీ:
భారత్లో
ఆత్మాహుతి
దాడులకు
పాల్పడడంతో
పాటు
ప్రధాని
అటల్
బిహారీ
వాజ్పేయి,
ఉప
ప్రధాని
ఎల్.కె.
అద్వానీలను
టార్గెట్
చేసుకున్నట్లు
లష్కర్-ఎ-
తోయిబా
ప్రకటించింది.
టేప్ చేసిన లష్కర్-ఎ- తోయిబా ఛీఫ్ హఫీజ్ సయీద్ ప్రసంగాన్ని పాకిస్తాన్ వార పత్రిక ది ఫ్రైడే టైమ్స్ ప్రచురించింది. తాము ఆత్మాహుతి దాడులకు సిద్ధపడుతున్నామని, అందుకు తమ యోధులు ఈ బాధ్యతను నెరవేరుస్తారని హఫీజ్ అన్నట్లు ఆ పత్రిక రాసింది. అద్వానీకి రోజులు దగ్గర పడ్డాయని హఫీజ్ అన్నట్లు కూడా ఆ పత్రిక రాసింది. ముషారఫ్కు గానీ, ఆయన ప్రభుత్వానికి గానీ తాము లొంగి ప్రవర్తించబోమని హఫీజ్ స్పష్టం చేసినట్లు కూడా ఆ పత్రిక రాసింది. హఫీజ్ మాటలను యథాతదంగా ఆ పత్రిక ఉటంకించింది.
Story first published: Sunday, March 2, 2003, 23:53 [IST]