వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
యుద్ధ వ్యతిరేక మౌన ప్రదర్శన
హైదరాబాద్:
ఇరాక్పై
అమెరికా
యుద్ధప్రయత్నాలను
వ్యతిరేకిస్తూ
హైదరాబాద్లో
ఆదివారం
ప్రదర్శన
జరిగింది.
యుద్ధవ్యతిరేక
వేదిక
ఈ
ప్రదర్శనను
నిర్వహించింది.
ఈ మౌన ప్రదర్శన చారిత్రక చార్మినార్ నుంచి ప్రారంభమైంది. ఈ ప్రదర్శనలో కాంగ్రెస్, మజ్లీస్, కమ్యూనిస్టు పార్టీల నాయకులు, కార్యకర్తలు, మేధావులు, కళాకారులు పాల్గొన్నారు. చమురు నిక్షేపాల కోసమే అమెరికా ఇరాక్పై యుద్ధానికి కాలు దువ్వుతోందని వారు విమర్శించారు. అమెరికా యుద్ధోన్మాదాన్ని వ్యతిరేకిస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు.
Comments
Story first published: Sunday, March 2, 2003, 23:53 [IST]