వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఒయు నియామకాలపై పునఃపరిశీలన
హైదరాబాద్:
ఉస్మానియా
విశ్వవిద్యాలయం
వైస్
చాన్సలర్
జరిపిన
నియామకాలను
పునఃపరిశీలిస్తామని
ముఖ్యమంత్రి
నారా
చంద్రబాబునాయుడు
చెప్పారు.
శాసనసభ
ప్రశ్నోత్తరాల
సమయంలో
ఆయన
సోమవారం
ఈ
విషయం
చెప్పారు.
ఉస్మానియా విశ్వవిద్యాలయం నియామకాల్లో అవకతవలను ప్రభుత్వం అరికట్టలేకపోయిందని ప్రతిపక్షాలు విమర్శించాయి. చాలా యూనివర్శిటీల్లో కార్యనిర్వాహక మండళ్లు ఏర్పడలేదని, కెరీర్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ సరిగా అమలు కావడం లేదని అన్నాయి. ఈ విషయంలో ఉన్నత విద్యాశాఖ మంత్రి ఎన్.ఎం.డి. ఫరూఖ్ ఇచ్చిన సమాధానంతో ప్రతిపక్షాలు సంతృప్తి చెందలేదు. దీంతో ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని న్యాయస్థానాలతో ప్రమేయం లేకపోతే విశ్వవిద్యాలయాల్లో పదోన్నతులు చేపడతామని చెప్పారు.
Comments
Story first published: Friday, March 14, 2003, 23:53 [IST]