వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కరవుపై కోనసాగిన చర్చ
హైదరాబాద్ః రాష్ట్రంలోనెలకొన్న తీవ్ర కరువు పరిస్ధితులపై గురువారం కూడాఅసెంబ్లీలో చర్చ జరిగింది. కరువు నివారణ చర్యల గురించి వివిధ పార్టీల సభ్యులుఅనేక సూచనలు చేశారు. గ్రామాల్లో గంజి కేంద్రాలు ఏర్పాటుచేయాలని, పశుగ్రాసం సరఫరా చేయాలని, వాటర్ ట్యాంకుల ద్వారామంచినీటిని సరఫరా చేయాలని సూచించారు. కరువుసహాయ చర్యలలో అధికారులు అలసత్వం చూపకుండా ప్రభుత్వం జాగ్రత్త పడాలనికోరారు.
అజిత్ కు మెమోరాండం
రాష్ట్రంలో కరువు సహాయ పనుల కోసంమరిన్ని నిధులు కేటాయించాలని కోరుతూతెలుగుదేశం పార్లమెంటు సభ్యులు కేంద్రవ్యవసాయమంత్రి అజిత్ సింగ్ కు గురువారంఢిల్లీలో మెమోరాండం సమర్పించారు. నెలలోఇరవై రోజుల పాటు గ్రామీణులకు పనికల్పించాలని, పనికి ఆహారం పథకం కింద బియ్యం కోటానుపెంచాలని వారు కోరారు.
- కరువుపై ప్రభుత్వంవిఫలం: కాంగ్రెస్
Comments
Story first published: Thursday, March 6, 2003, 23:53 [IST]