వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
లాటరీలో రూ. 150 కోట్లు
సివ్లూః హిమాచల ప్రదేశ్ ముఖ్యమంత్రిగాసీనియర్ కాంగ్రెస్ నాయకుడు వీరభద్ర సింగ్ గురువారంప్రమాణస్వీకారం చేశారు. రాజ్ భవన్ మైదానంలో జరిగినకార్యక్రమంలో గవర్నర్ డాక్టర్ సూరజ్ భాన్ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు.
ఆయనతో పాటు మరో పదహారుమంది కేబినెట్ మంత్రులుగా ప్రమాణస్వీకారంచేశారు. వీరభద్రసింగ్ మాజీ సంస్ధానాధీశుడు.ఆయన హిమాచల్ ముఖ్యమంత్రి కావడం ఈ రెండుదశాబ్దాల్లో ఇది అయిదోసారి. 1962 లో తొలిసారిగా లోక్ సభకుఎన్నికైన ఆయన వయసు 69 ఏళ్ళు. ఆయన నాలుగు సార్లు పార్లమెంటుకుఎన్నికయ్యారు.
Comments
Story first published: Thursday, March 6, 2003, 23:53 [IST]