వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
దేశ ప్రయోజనాలు చూసుకుంటాం: పిఎం
న్యూఢిల్లీ:
భారత్
యుద్ధానికి
వ్యతిరేకమని,
అయితే
ఒక
వేళ
యుద్ధం
వస్తే
భారత్
తన
ప్రయోజనాలను
దృష్టిలోపెట్టుకుంటుందని
ప్రధాని
అటల్
బిహారీ
వాజ్పేయి
అన్నారు.ఇరాక్పై
అమెరికా
ఏకపక్ష
చర్యకు
వ్యతిరేకంగా
పార్లమెంటులో
తీర్మానం
చేసేవిషయంలో
అన్ని
పార్టీల
మధ్య
ఏకాభిప్రాయసాధనవిఫలమైన
నేపథ్యంలో
ప్రధాని
ఈ
ప్రకటన
చేశారు.
భారతీయ జనతా పార్టీ (బిజెపి) పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆయన మంగళవారం మాట్లాడారు. జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డిఎ) ప్రభుత్వ పనితీరును కూడా ఆయన ఈ సమావేశంలో ప్రస్తావించారు. ప్రభుత్వంవిజయవంతంగా ముందుకు నడవడానికి సహాయ పడుతున్న భాగస్వామ్య పార్టీలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ గొప్పతనం ఉప ప్రధాని ఎల్.కె. అద్వానీకి, పార్టీ అధ్యక్షుడుఎం. వెంకయ్యనాయుడుకు దక్కుతుందని ఆయన అన్నారు.
Comments
Story first published: Tuesday, March 11, 2003, 23:53 [IST]