వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వింత జంతువు బారిన వ్యక్తి
విజయనగరం:
విజయనగరం
జిల్లాలో
ఒక
వ్యక్తి
క్రూరమృగానికి
బలయ్యాడు.
ఈ
సంఘటన
గురువారం
అర్థరాత్రి
సంభవించింది.
విజయనగరం జిల్లా కొత్తవలస మండలంలోని సంతులపాలెం గ్రామంలో పొలం వద్ద కాపలా వున్న రాములు అనే వ్యక్తిని హైనాను పోలిన వింత జంతువు చంపింది. హైనాను పోలిన సింధువు రాములును చంపిన సమాచారంఅందుకున్న గ్రామస్థులు అక్కడికి పరిగెత్తారు. వీరు వెళ్లేసరికి కూడా ఆ జంతువు అక్కడే తచ్చాడుతూ వుంది. ప్రజలు ఆ జంతువును కర్రలతో బాది చంపేశారు.
Comments
Story first published: Friday, March 14, 2003, 23:53 [IST]