వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మంత్రి నేరెళ్ల అనుచరుడి హత్య

By Staff
|
Google Oneindia TeluguNews

నిజామాబాద్‌: రాష్ట్ర మంత్రి నేరేళ్ల ఆంజనేయులు ముఖ్య అనుచరుడు బద్దం నర్సారెడ్డినిపీపుల్స్‌వార్‌ నక్సలైట్లు కాల్చి చంపారు.

నిజామాబాద్‌ జిల్లా తాడ్వాయి మండలం ఎర్రపహాడ్‌లో శనివారం తెల్లవారుజామున ఈ సంఘటన జరిగింది. సాయుధ నక్సలైట్లు ఇద్దరు వచ్చి బద్దం నర్సారెడ్డిపై కాల్పులు జరిపారని, ఈ కాల్పుల్లో ఆయన మరణించారని పోలీసులు చెప్పారు. నర్సారెడ్డినిపీపుల్స్‌వార్‌ నక్సలైట్లు చంపడానికి గల కారణాలు తెలియరాలేదు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X