వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మంత్రి నేరెళ్ల అనుచరుడి హత్య
నిజామాబాద్:
రాష్ట్ర
మంత్రి
నేరేళ్ల
ఆంజనేయులు
ముఖ్య
అనుచరుడు
బద్దం
నర్సారెడ్డినిపీపుల్స్వార్
నక్సలైట్లు
కాల్చి
చంపారు.
నిజామాబాద్ జిల్లా తాడ్వాయి మండలం ఎర్రపహాడ్లో శనివారం తెల్లవారుజామున ఈ సంఘటన జరిగింది. సాయుధ నక్సలైట్లు ఇద్దరు వచ్చి బద్దం నర్సారెడ్డిపై కాల్పులు జరిపారని, ఈ కాల్పుల్లో ఆయన మరణించారని పోలీసులు చెప్పారు. నర్సారెడ్డినిపీపుల్స్వార్ నక్సలైట్లు చంపడానికి గల కారణాలు తెలియరాలేదు.
Story first published: Saturday, March 15, 2003, 23:53 [IST]