వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కోమటిరెడ్డి నిరశనదీక్ష విరమణ
నల్లగొండ:
నల్లగొండ
శాసనసభ్యుడు
కోమటి
రెడ్డి
వెంకటరెడ్డి
తన
ఆమరణ
నిరాహార
దీక్షనువిరమించారు.
ఆయన
చేత
ప్రదేశ్
కాంగ్రెస్
కమిటీ
(పిసిసి)
అధ్యక్షుడు
ఎం.
సత్యనారాయణ
రావు
శనివారం
ఆస్పత్రిలో
నిమ్మరసం
తాగించి
దీక్ష
విరమింపజేశారు.
ఫ్లోరోసిస్ పీడిత గ్రామాలకు మంచినీరు సరఫరా చేయాలని, జి.వో. నెంబర్ 70నిఉపసంహరించాలని డిమాండ్ చేస్తూ ఆయన నల్లగొండలో ఆమరణ నిరాహారదీక్షకు దిగారు.ఆరోగ్యం క్షీణించడంతో ఆయనను పోలీసులు అరెస్టు చేసి ఆస్పత్రిలో చేర్చారు. ఆయనతో పాటువెంకటనారాయణ, జడ్పిటిసి సభ్యురాలు చంద్రకళ, కాంగ్రెస్ నాయకురాలు సంహితారాణిలు కూడా నిరశన దీక్షనువిరమించారు.
Comments
Story first published: Saturday, March 15, 2003, 23:53 [IST]