వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఆంధ్రకు మరో మూడు నెలలు బియ్యం
న్యూఢిల్లీ:
ఆంధ్రప్రదేశ్కు
మరో
మూడు
నెలల
పాటు
ఆహార
ధాన్యాలు
అందించాలని
కేంద్ర
ప్రభుత్వం
నిర్ణయించింది.
కరువు
సహాయ
చర్యల
కింద
వీటిని
అందించాలని
ఉప
ప్రధాని
ఎల్.కె.
అద్వానీ
అధ్యక్షతన
జరిగిన
టాస్క్
ఫోర్స్
నిర్ణయం
తీసుకుంది.
ఈ
విషయాన్ని
కేంద్ర
వ్యవసాయ
శాఖ
మంత్రి
అజిత్సింగ్
సమావేశానంతరం
విలేకరులతో
చెప్పారు.
కరువు సహాయానికి నిధులు విడుదల చేసేవిషయాన్ని ఆయన ప్రస్తావించలేదు. ఆంధ్రప్రదేశ్తో పాటు కేరళ, గుజరాత్,ఒరిస్సా రాష్ట్రాలకు ఆహార ధాన్యాలు అందించనున్నట్లు ఆయన తెలిపారు.మిగతా రాష్ట్రాలకు అందించే సహాయంపై నివేదికలు పరిశీలించి ఈ నెల 23వ తేదీన నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. ఆహార ధాన్యాల నిల్వలు సరిపడేంత ఉన్నాయని,అందువల్ల కరువు పీడిత ప్రజల కోసం ఆహార ధాన్యాలుఅందించడానికి ఏ మాత్రం వెనుకాడబోమని ఆయన అన్నారు.
Comments
Story first published: Saturday, March 15, 2003, 23:53 [IST]