వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
నక్సల్స్ దాడులు- పోలీసులకు గాయాలు
పాట్నా:
బీహార్లోని
గయా
జిల్లాలోని
ఒక
పోలీసు
అవుట్
పోస్టుపై
పీపుల్స్వార్
నక్సలైట్లు
దాడి
చేశారు.
అంతేకాకుండా
ఇద్దరు
ప్రముఖ
అధికారులపై
కూడా
దాడి
చేశారు.
నక్సలైట్ల
దాడులో
నలుగురు
పోలీసులు
గాయపడ్డారు.
కోంచ్ పోలీసు స్టేషన్ పరిధిలోని లోధిపూర్ పోలీసు పికెట్పనై సాయుధ నక్సలైట్లు దాడి చేశారు. ఈ దాడిలో ముగ్గురు పోలీసులు గాయపడ్డారు. నక్సలైట్లు 15 రైఫిళ్లతో పాటు వేయి రౌండ్ల మందుగుండు సామగ్రిని కూడా తీసికెళ్లారు.
ఈ సంఘటన జరిగిన ప్రాంతానికి బయలుదేరిన జిల్లా మెజిస్ట్రేట్ బ్రజేష్ మల్హోత్రా, డిప్యూటి పోలీసు సూపరింటిండెంట్ నిరంజన్ ప్రసాద్ల వాహనాలపై నక్సలైట్లు మెరుపుదాడి చేశారు. మోటార్కేడ్పై బాంబులు విసిరారు. మల్హోత్రా, ప్రసాద్లు ఈ దాడి నుంచి బయటపడ్డారు. అయితే ఒక పోలీసు గాయపడ్డాడు.
Comments
Story first published: Wednesday, March 19, 2003, 23:53 [IST]