వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మలేరియా నిర్మూలనకు చర్యలు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: రాష్ట్రంలో మలేరియా వ్యాధి నిర్మూలనకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్‌ కోడెల శివప్రసాదరావు చెప్పారు. గురువారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి ఈ విషయం చెప్పారు.

గిరిజన ప్రాంతాల్లో, మారుమూల గ్రామాల్లోనే కాకుండా నగరాల్లో, పట్టణాల్లో కూడా మలేరియా వ్యాధి నిర్మూలనా కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. ఇందుకు 20 కోట్ల రూపాయలు కేటాయించినట్లు ఆయన చెప్పారు. మలేరియా వ్యాధిపై ప్రజల్లో చైతన్యాన్ని పెంపొందించడానికి కృషి చేస్తున్నామని కూడా ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X