వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇరాక్‌ వార్‌: 77 మంది పౌరులు బలి

By Staff
|
Google Oneindia TeluguNews

బగ్దాద్‌: అమెరికా దాడిలో ఇరాక్‌ దక్షిణ ప్రాంతంలో గల బాస్రా నగరంలో 77 మంది పౌరులు మరణించినట్లు ఇరాక్‌ సమాచార మంత్రి మొహ్మద్‌ సయీద్‌ ఆల్‌- సహీఫ్‌ చెప్పారు. మరో 366 మంది గాయపడ్డారని ఆయన చెప్పారు.

అమెరికా ప్రయోగించిన క్లష్టర్‌ బాంబులకు పౌరులు బలయ్యారని ఆయన చెప్పారు. భారత కాలమానం ప్రకారం ఈ నెల 22వ తేదీ మధ్యాహ్నం రెండు గంటలకు అమెరికా బాస్రాపై దాడులు ప్రారంభించింది. మొదట శివారు ప్రాంతంలో బాంబులు ప్రయోగించినప్పటికీ, తర్వాత నగరంలో దాడులకు పాల్పడిందని ఖాతర్‌కు చెందిన టెలివిజన్‌ ఛానల్‌ ఆల్‌ జజీరా తెలియజేసింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X