వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఇరాక్ వార్: 77 మంది పౌరులు బలి
బగ్దాద్:
అమెరికా
దాడిలో
ఇరాక్
దక్షిణ
ప్రాంతంలో
గల
బాస్రా
నగరంలో
77
మంది
పౌరులు
మరణించినట్లు
ఇరాక్
సమాచార
మంత్రి
మొహ్మద్
సయీద్
ఆల్-
సహీఫ్
చెప్పారు.
మరో
366
మంది
గాయపడ్డారని
ఆయన
చెప్పారు.
అమెరికా ప్రయోగించిన క్లష్టర్ బాంబులకు పౌరులు బలయ్యారని ఆయన చెప్పారు. భారత కాలమానం ప్రకారం ఈ నెల 22వ తేదీ మధ్యాహ్నం రెండు గంటలకు అమెరికా బాస్రాపై దాడులు ప్రారంభించింది. మొదట శివారు ప్రాంతంలో బాంబులు ప్రయోగించినప్పటికీ, తర్వాత నగరంలో దాడులకు పాల్పడిందని ఖాతర్కు చెందిన టెలివిజన్ ఛానల్ ఆల్ జజీరా తెలియజేసింది.
Story first published: Sunday, March 23, 2003, 23:53 [IST]