వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఊచకోతకు నిరసనగా బంద్‌

By Staff
|
Google Oneindia TeluguNews

జమ్ము: కాశ్మీరీ పండితుల ఊచకోతకు నిరసనగా మంగళవారం రాష్ట్ర బంద్‌ జరిగింది. ఉద్దంపూర్‌, కతువా పట్టణాల్లో దుకాణాలను, వ్యాపార సంస్థలను మూసివేశారు. రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపించాయి.

పాలక సంకీర్ణ ప్రభుత్వ భాగస్వామ్య పార్టీలు పీపుల్స్‌ డెమొక్రటిక్‌ పార్టీ, కాంగ్రెస్‌, పాంథర్స్‌ పార్టీలతో పాటు పీపుల్స్‌ డెమొక్రటిక్‌ ఫోరం, భారతీయ జనతా పార్టీ, జమ్మూ స్టేట్‌ మోర్చా, విశ్వ హిందూ పరిషత్‌, శివసేన, భజరంగదళ్‌లు బంద్‌కు పిలుపునిచ్చాయి. సున్నితమైన ప్రాంతాల్లో భారీగా కేంద్ర రిజర్వ్‌ పోలీసు బలగాలను దించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X