వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కొత్త వంగడాల రూపకల్పన: వడ్డే
హైదరాబాద్:
వర్షాభావాన్ని
తట్టుకుని
అధిక
దిగుబడిని
ఇచ్చే
వంగడాలను
రూపొందిస్తున్నట్లు
వ్యవసాయ
శాఖ
మంత్రి
వడ్డే
శోభనాద్రీశ్వర
రావు
చెప్పారు.
శాసనసభ
ప్రశ్నోత్తరాల
సమయంలో
ఆయన
మంగళవారం
ఈ
విషయం
చెప్పారు.
కొత్త వంగడాల రూపకల్పనకు ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం సహకారం తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే రూపొందించిన కొత్త వంగడాల గురించి విరివిగా ప్రచారం చేపడ్తామని ఆయన చెప్పారు. జన్యు మార్పిడి పంటలపై ప్రధానంగా దృష్టి పెడుతున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణలో ఎర్రమల్లెలు వంగడాలను ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నట్లు ఆయన చెప్పారు.
Comments
Story first published: Tuesday, March 25, 2003, 23:53 [IST]