వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాకినాడలో ఇద్దరు సజీవదహనం

By Staff
|
Google Oneindia TeluguNews

కాకినాడ: తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో తల్లీకొడుకుల సజీవదహనం ఉదంతం సంచలనం సృష్టించింది. అండాలమ్మ, ఆమె కొడుకు ఉమామహేశ్వర రావు వారి ఇంట్లో సజీవ దహనం అయ్యారు.

కాకినాడలోని పేకేటివారిపాలెంలో జరిగిన ఈ సంఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సమీప బంధువులే వారిద్దరిని హత్య చేసి, దహనం చేసి వుంటారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆస్తి కోసం వారు ఈ పని చేసి వుంటారని భావిస్తున్నారు. ఈ కేసులో పనిమనిషిని, ఆమె స్నేహితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X