వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కాకినాడలో ఇద్దరు సజీవదహనం
కాకినాడ:
తూర్పు
గోదావరి
జిల్లా
కాకినాడలో
తల్లీకొడుకుల
సజీవదహనం
ఉదంతం
సంచలనం
సృష్టించింది.
అండాలమ్మ,
ఆమె
కొడుకు
ఉమామహేశ్వర
రావు
వారి
ఇంట్లో
సజీవ
దహనం
అయ్యారు.
కాకినాడలోని పేకేటివారిపాలెంలో జరిగిన ఈ సంఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సమీప బంధువులే వారిద్దరిని హత్య చేసి, దహనం చేసి వుంటారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆస్తి కోసం వారు ఈ పని చేసి వుంటారని భావిస్తున్నారు. ఈ కేసులో పనిమనిషిని, ఆమె స్నేహితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
Comments
Story first published: Thursday, March 27, 2003, 23:53 [IST]